Tag:telangana

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Telangana Elections | తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రం అధికారులు అనుమతి...

పోలింగ్‌కు సర్వం సిద్ధం.. పటిష్టమైన భద్రత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటుచేశారు....

తెలంగాణలో ముగిసిన ప్రచార ఘట్టం.. మూగబోయిన మైకులు..

Telangana Elections |తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింది. గత నెలన్నరగా ప్రతి గల్లీలో దద్దరిల్లిన మైకులు మూగోబోయాయి. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం,...

కాసేపట్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు బంద్ కానున్నాయి. గత నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన...

తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు

తెలంగాణ(Telangana) ఎన్నికల పోలింగ్ దగ్గర పడటంతో ఈసీ అధికారులు పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు షూరూ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 లెక్కింపు...

తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచింది ఎంతమంది అంటే..?

Telangana Elections | తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో బరిలో మొత్తం 2,290 మంది...

వచ్చే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert | తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 48...

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆ కంపెనీ భారీ పెట్టుబడి!

తెలంగాణకు పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో భారీ...

Latest news

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆ భూమిని వేలం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక కుట్రదారుడి కోసం భారత అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...