ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో అమెరికా(America) వెళ్లిన ఓ తెలుగు యువకుడు దురదృష్టవశాత్తూ తుపాకీ తూటాలకు బలైయ్యాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సాయిశ్ వీర(24) రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...