దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్ఇండియా రెండో టెస్టులో ఓటమి...
దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవాలన్న టీమ్ఇండియా కల మరోసారి ఛిద్రమైంది. మొదటి మ్యాచ్ లో గెలిచిన ఇండియా రెండో టెస్టులో ఓటమి రుచి చూసింది. దీనితో 3 టెస్టుల సిరీస్ 1-1తో...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాకుండా బ్యాటింగ్లోనూ 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. దీని గురించి...
పంత్ అనవసర షాట్ల ఎంపికపై ఇప్పటికే రచ్చ జరిగింది. మరోసారి పంత్ షాట్ ఎంపికపై మాట్లాడుకునేలా చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్...
జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
మరో 122 పరుగులు సాధిస్తే...
దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...