సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొపుల ఈశ్వర్ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు...
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు బీమా పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ పథకం మరో ఏడాది కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...
ఏపీ ఎన్నికలు హాట్హాట్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య...
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో...