ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించారు. తాజాగా ఈ విషయంపై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. హైకోర్టు...
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక...
జీవో 16(GO 16) విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో 16ను తీసుకొచ్చింది. సెక్షన్ 10 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం...
TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం విచారణ ముగిసింది. కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై వాదనలు...
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...