ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తుందని, అది పూర్తయిన...
తల్లికి వందనం పథకాన్ని తమ ప్రభుత్వం అటకెక్కించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వంపై బ్లూ మీడియా బురదజల్లడానికి ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే తల్లికి వందనం విషయంలో...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...