దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి ఈ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు, ఇక కేసులు చూస్తుంటే రోజుకి మూడున్నర లక్షలకు చేరువ అవుతున్నాయి.... మరణాలు రెండు వేలు దాటుతున్నాయి, అయితే...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...
మాజీ సీఎం కేసీఆర్ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు...