కోల్ కత్తాకు చెందిన చాందీని ఇంటర్ చదివింది 5 ఏళ్లుగా రంగుల కంపెనీలో పనికి వెళుతోంది., ఇంట్లో తండ్రి చెక్కల పని చేస్తున్నాడు.. ఇలా కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఇంకా ముగ్గురు కూతుర్లు ఉన్నారు...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...