ఈ మధ్య దొంగల బెడద పెరిగింది, దీంతో ఊర్లు వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న వారు చాలా మంది...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...