నిజామాబాద్ జిల్లా బోధన లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...