మనం ఈ వేడి నుంచి తట్టుకోవడానికి ఏసీ కొనుక్కొంటాము.. కాని ఒక్కోసారి ప్రమాదాలు సంభవిస్తే ఆ చల్లని ఏసీనే , వేడిగా మారి మనల్ని హరిస్తుంది, ప్రాణాలు తీసుకుపోతుంది అంటున్నారు నిపుణులు. ఏసీ...
ఏపీలో గ్రీన్ ఆరెంజ్ జోన్స్ లో బస్సులు తిరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది, ఈ లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత బస్సులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇక పల్లెవెలుగులాంటి బస్సుల్లో...
చాలా మంది బండి నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకుంటే చాలు మనల్ని పోలీసులు ఆపరు అనుకుంటారు, కాని ఒక్కోసారి హెల్మెట్ ఉన్నా పోలీసులు బండి కాగితాలు అన్నీ చెక్ చేసి పంపుతారు, లైసెన్స్...
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా అవుతున్న నాటినుంచి కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్, రెడ్ జోన్ లాంటి పదాలు వాడకం జరిగింది... దీని గురించి కొంత మందికి అవగాహన ఉంటుంది మరి...
సమ్మర్ వచ్చింది అంటే ఆ నాలుగు నెలలు తాటి ముంజలు బాగా దొరుకుతాయి. ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే లోతాటి ముంజలు బాగా దొరుకుతాయి.. ఇక పల్లెటూరులో వారు ఈ ముంజలు ఎక్కువగా...
మల్లె అంటే చాలా మందికి ఇష్టం.. ఇక ఆడవారు మల్లెల్ని బాగా ఇష్టపడతారు ఇక అబ్బాయిలకి కూడా మల్లెలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది.వేసవి సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం.
అయితే శరీరానికి...
ఇప్పుడు ఏటీఎంలు వచ్చిన తర్వాత బ్యాంకులకి వెళ్లి నగదు తీసుకునేది తగ్గిపోయింది.. చాలా వరకూ ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకుంటున్నారు, అంతా స్మార్ట్ యుగం కాబట్టి స్మార్ట్ గానే ట్రాన్సేక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...