ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు....
ప్రకృతిలో వివిధ రకాల ఔషధ మొక్కలు ఉంటాయి.వాటివల్ల అనేక ప్రయోజనాలుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్వంలో ఔషధ మొక్కలతోనే ఎలాంటి సమాసాలకైనా ఇట్టే చెక్ పెట్టేవారు. ముఖ్యంగా తులసి, వేప, కలబంద వల్ల...
పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పెళ్ళికి ముందు ఇరు కుటుంబాలు ఓకే అనుకున్న తర్వాత పెళ్లిని నిశ్చయించి అనేక ఘట్టాలతో పెళ్లిని అంగరంగవైభవంగా జరుపుతారు. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే భాగ్యస్వాములను అంగీకారం...
తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా...
2022-23 ఆర్దిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఆమె 4వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
2022-23 బడ్జెట్ అంచనాలు రూ.39.45 లక్షల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...