ప్రేమ పేరుతో అమ్మాయిలు మోస పోతున్నారు... తాజాగా బీహార్ లో దారుణం జరిగింది... ప్రేమ పేరుతో ఒక యువకుడు యువతికి దగ్గర అయ్యాడు ఆతర్వాత ఆమెను తన స్నేహితులతో కలిసి అత్యాచారయత్నం చేశాడు......
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది... స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి కోర్టు ఆవరణ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.. ఈ సంఘటన ప్రస్తుతం కలకలంరేపుతోంది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా...
ఈ మద్యం ప్రియులకి 40 రోజుల తర్వాత లాక్ డౌన్ నుంచి మద్యం షాపులు తీయడంతో, ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్యూ కడుతూనే ఉంటున్నారు, పెద్ద ఎత్తున మందు బాబులు...
తెలంగాణలో దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం దిశా యాక్ట్ 2019ను తీసుకు వచ్చారు...ఈ చట్టం ప్రకారం ఎవరైనా నేరం చేస్తే...
మనిషి పుట్టుకకు కారణం అయిన స్త్రీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది... స్త్రీకి ఇంటా బయట రక్షణ లేకుండా పోయింది.. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో దారుణం జరిగింది......
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...