Tag:tirumala tirupati devasthanam

గోసంర‌క్ష‌ణ కోసం టిటిడి కొత్త ప్రాజెక్టు

స‌నాత‌న ధ‌ర్మంలో ఎంతో వైశిష్ట్యం గ‌ల గోవుల సంర‌క్ష‌ణ కోసం నూత‌నంగా గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టును ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో విధివిధానాలు తెలియ‌జేస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టుకు...

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం

లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న ఆషాడ‌ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో విష్ణు అర్చ‌నం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల‌ ఏకాద‌శి సంద‌ర్భంగా ఉద‌యం 8.30 నుండి 10...

టిటిడిలో ఉచిత సేవలకు మంగళం అనే వార్తలు అవాస్తవం

ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి. భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫ్యామిలీ

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా...

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడి ద‌ర్శ‌నం

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ‌ రోజైన శ‌నివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో వాహ‌న‌సేవ‌లు...

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయన చేత ప్ర‌మాణం...

మోహినీ అవతారంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు...

ఏకాంతంగా వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 29 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...