దేశమంతా రామ నామ స్మరణతో మార్మోమోగుతోంది. తన జన్మ భూమిలో ఆ బాలరాముడు శాశ్వతంగా కొలువు దీరే అమృత ఘడియలకు వేళాయింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది....
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అనంతరం ఆలయ ఈవో ధర్మారెడ్డి, భట్టి విక్రమార్కను శాలువాతో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ప్రధాని మోదీ(PM Modi) నిర్వహించిన భారీ రోడ్ షో ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో నారాయణగూడ, వైఎంసీఏ,...
తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి...
తిరుమల(Tirumala)లో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ఇప్పటికే చిరుతల దాడి నేపథ్యంలో భక్తులకు చేతి కర్రలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది....
'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సిద్ధమయ్యారు. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా...
వైకుంఠ ఏకాదశికి తిరుమల(Tirumala) వెళ్ళాలి అనుకునేవారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో 'టీటీడీ డయల్ యువర్ ఈవో' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ధర్మారెడ్డి...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...