తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి...
తిరుమల(Tirumala)లో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ఇప్పటికే చిరుతల దాడి నేపథ్యంలో భక్తులకు చేతి కర్రలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది....
'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సిద్ధమయ్యారు. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా...
వైకుంఠ ఏకాదశికి తిరుమల(Tirumala) వెళ్ళాలి అనుకునేవారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో 'టీటీడీ డయల్ యువర్ ఈవో' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ధర్మారెడ్డి...
తిరుమల ఘాట్ రోడ్ల(Tirumala Ghat Road)లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ(TTD) సడలించింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ...
ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడుల నేపథ్యంలో నడకమార్గంలో టీటీడీ కొత్త రూల్స్ ప్రకటించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ హై లెవెల్...
సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని.. వీఐపీలకు ఊడిగం చెయ్యనని టీటీడీ నూతన చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్లో టీటీడీ చైర్మన్గా భూమన ప్రమాణ స్వీకారం...
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...