తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు సిఫారసు లేఖలు పంపవద్దని...
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించి..ఆన్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి (వైకుంఠ ద్వార...
డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. డాలర్ శేషాద్రి అనే పేరు యావత్ ఆంధ్రదేశంలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ అందరికీ తెలుసు. అంతగా పేరు ప్రతిష్టలు సాధించారు డాలర్ శేషాద్రి. స్వామి వారి...
డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. 2001లో హైదరాబాద్ నుంచి వార్త దిన పత్రికకు తిరుమల స్టాఫ్ రిపోర్టర్ గా వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మొదట్లో స్వామి అని పిలిచే...
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన శేషాద్రి..వేకువజామున 4 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతని మృతి...
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ సర్వదర్శన (ఉచిత దర్శనం) టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టికెట్లను శనివారం టీటీడీ విడుదల చేసింది. ఓటీపీ, వర్చువల్...
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తిరుమలలో కనుమ రహదారులను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా వెంకన్న దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతిస్తున్నారు.
రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే...
తిరుమల రెండు ఘాట్రోడ్లను మూసివేస్తూ తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి భక్తులను అనుమతించమని వెల్లడించారు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే వివరించింది.
రెండు ఘాట్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...