Swamy Goud: టీఎన్జీవో(TNGO) నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులకు సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎవరికి అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...