తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. దీనితో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని...
తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో తిరుమల కొండ నిండా భక్తులతో నిండిపోయింది. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు.
ఇక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...