తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కడుపులో బిడ్డ కన్నుమూసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్ మండలం మద్దెల బండ తండాకు చెందిన వెంకటమ్మ నొప్పులు వస్తున్న క్రమంలో...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...