సౌత్ ఇండియా సినిమాల్లో పెద్దగా నటించనప్పటికీ స్టార్ హీరోయిన్ లేవెల్లో ఫేమ్ తెచ్చుకుంది... హీరోయిన్ శ్రీరెడ్డి... గతంలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతాకాదు... ఏకంగా అర్థనగ్నంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా నిరసణలు...
నయనతార సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన తార అనే చెప్పాలి. ఇప్పటికీ తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో.. టాప్ హీరోయిన్గా నయనతార.. కొనసాగుతోంది.2004లో చంద్రముఖి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది...
ప్రభాస్ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకుంటారు అభిమానులు, అవును బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాల రేంజ్ కూడా మారిపోయింది.. చిన్నసినిమాలు కాదు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్...
సెన్సెషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ... అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా తెలుగులో స్వతహాగా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో... ప్రస్తుతం యూత్ ఐకాన్ గా మారుతున్నారు విజయ్ దేవరకొండ... తెలంగాణ యాసతో...
1980లో నటించిన అగ్ర తారలు అందరూ కలిసి ప్రతీ ఏడాది క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అనే పార్టీ చేసుకుంటారు.. ప్రతీ ఏడాది ఒక్కో వేదిక పంచుకుంటారు.. ఈసారి పదో వార్షికోత్సవ పార్టీ కావడంతో...
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రభాస్ ఇద్దరు కలిస్తే మంచి సరదా సంభాషణ ఉంటుంది. అవును గతంలో కూడా వీరిద్దరు ఎక్కడ ఫంక్షన్లో కలిసినా అలా సరదాగా ఉంటారు అని అంటారు టాలీవుడ్...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అలాగే ఆయన తనయుడు లోకేష్ బాబుని టార్గెట్ చేస్తూ వర్మ సినిమా తీస్తున్నారు అనేది కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రైలర్ చూస్తే పక్కాగా అర్ధం అవుతోంది. అయితే...
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు కేంద్ర బింధువుగా మారుతున్నారు... తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...