భోజనం చేసిన ప్రతిసారీ ఆహారపదార్థాలు పళ్ల మధ్య ఇరుక్కున్నాయి అని చాలా మంది వాటిని తీస్తూ ఉంటారు. అయితే కొందరికి పళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉంటాయి దీని వల్ల ఇలాఆహరం ఇరుక్కుంటుంది....
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...