ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో గిరజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. ఈ ఘటనను సుమోటోగా న్యాయస్థానం స్వీకరించింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...