''జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ఫిల్మ్ నగర్, తెలంగాణ భవన్ .. మొత్తం పరిసరాల ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్ , ఫ్లెక్స్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...