తెలంగాణలో పేకాటపై కేసిఆర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. పేకాటరాయుళ్లను పొలిమేరల నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడి సర్కారు వచ్చిన వెంటనే పేకాట స్థావరాలను చిన్నాభిన్నం చేశారు.
అయితే అడపాదడపా అక్కడక్కడ కొందరు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...