ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narsimha)తో జూనియర్ డాక్టర్లు(TS Junior Doctors) జరిపిన చర్చలు ఫలించాయి. స్టైఫండ్ రెగ్యులర్గా వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన జూడాల వినతిపై మంత్రి సానుకూలంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...