జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఇన్నిరోజులు...
కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు. కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే ఇవి చాలదన్నట్టుగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఇండియా కు ఒమిక్రాన్...
సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నాయి. కారణాలు ఏవైనా.. వారు చేసిన పనిని చూసి కంటతడి పెట్టించేలా...
ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రాసలీల వ్యవహారంలో స్టింగ్ ఆపరేషన్ సీక్రెట్ కెమెరాకు చిక్కారనే సోషల్ మీడియా ప్రోమో హల్చల్ పైన ప్రభుత్వం ప్రముఖ రాష్ట్ర పరిశోధన జర్నలిస్ట్ ఆనంచిని వెంకటేశ్వరరావుపై అక్రమ...
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా, హుందాగా మాట్లాడారు. కేసీఆర్ కు...
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన..మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ...
2022 సంవత్సరానికి పండుగలు, సెలవుల తేదీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినది. దీనికి సంబంధించిన జీవోను కూడా ఇప్పటికే జారీ చేసింది. వచ్చే సంవత్సరం 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులను...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...