సామాన్యులకు బిగ్ షాక్..సొంతిటి కల మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ధరలతో సగటు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలు కావలసి వస్తుంది. అందుకేనేమో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు...
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలంది. సమ్మక్క జాతరలో కరోనా...
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు ఒమిక్రాన్ చాపకింది నీరులా వ్యాపిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,72,433...
50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించి సంవత్సరం అయింది. కానీ ఇప్పటికి కొలువుల భర్తీ కొలిక్కి రాలేదు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. నూతన రాజ్యాంగం నిర్మాణంపై చర్చ జరగాలని చేసిన వ్యాఖ్యలు అధికార...
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో సర్కార్ పలు ఆంక్షలు విధించింది. బహిరంగ సభలు, ర్యాలీలు, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాల్లో మాస్ గ్యాదరింగ్ కు అనుమతి లేదంటూ జనవరి ఒకటిన...
తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని తన కెమెరా లెన్స్ లో బంధించి, భద్రపరిచి, ప్రజలకు అందించిన గొప్ప ఛాయా చిత్రకారుడు భరత్ భూషణ్. పోరాటాలు, ఉద్యమాలు, స్రుజనాత్మకత,
ప్రశ్నించే తత్వం, తర్కం ఉన్న ఓరుగల్లు...
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసిన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సీజనల్ వ్యాధులు పెరిగాయి. జ్వరాలకు కూడా ఇదే కారణంగా చెప్పవచ్చు. అయితే తమకు...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...