తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5...
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పరమభక్తురాలైన మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ రాతి గృహమునకు ముందు ఉన్న రాతి మండపము వద్దకు గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు విచ్చేశారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...