శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి వినియోగంతో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూనే.. దేవస్థానం ప్రసాద పవిత్రకు సంబంధించి అప్డేట్...
TTD | తిరుపతి లడ్డూ ప్రసాదంపై కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తలపై టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పందించారు. అలాంటి అపోహలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని భక్తులను హెచ్చరించారు. కొందరు దళారీలు...
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ(TTD JEO)గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అని కొన్ని రోజులుగా టీటీడీ పాలకమండలిలో తెగ చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ చర్చలకు కూటమి సర్కార్ ఫుల్స్టాప్ పెట్టింది....
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(Ramana Deekshithulu)పై తిరుమల తిరుపతి దేవస్థానం వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఈ పదవి నుంచి తొలగించింది. ఆలయ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి...
తిరుమలలో మరో చిరుత బోన్ కు చిక్కింది. 10 రోజుల క్రితమే ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించారు. నరసింహ స్వామి ఆలయం..7వ మైల్ కి మధ్యలో ఏర్పాటు చేసిన...
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి నూతన సభ్యురాలిగా నామినేట్ అయిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్ను...
ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడుల నేపథ్యంలో నడకమార్గంలో టీటీడీ కొత్త రూల్స్ ప్రకటించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ హై లెవెల్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...