తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam) తాత్కాలిక గేటు నిర్మాణం మరో రోజు ఆలస్యం జరిగింది. యంత్రాలు, నిపుణ కార్మికులు అంతా డ్యామ్ దగ్గరకు బుధవారమే చేరుకున్నారు. కానీ తాత్కాలిక గేటు (ఎలిమెంటు) మాత్రం డ్యామ్కు...
ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకూ తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. ఇక ఈనది ప్రవహించే చోటు వరకూ ఇక్కడ భక్తులు వస్తారు నదిలో స్నానం చేస్తారు. ఆలయాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...