ఇండోనేషియా(Indonesia)లో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 7.3తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీచేసింది. సునామీ హెచ్చరికలతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...