రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న దీక్ష నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది... అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన నాటినుంచి...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...