సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahankali) అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు. ఈ ఉదయం తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని(Minister Talasani) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ...
నగరవాసులకు రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Diversions) విధించారు. సికింద్రాబాద్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...