ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు, మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలి అని ఆయన కాంక్షించారు, అయితే ఇక్కడ అమరావతిలో హైకోర్టు తాత్కాలికంగా నిర్మించారు.. అక్కడ...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ ఉండవల్లి సహాలు ఇచ్చారు... తాజాగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని రైతులది త్యాగం కాదని అన్నారు......
జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అద్బుతంగా లేదని... అలా అని వ్యతిరేకంగాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...