హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం భాదితులను మంత్రి కేటీఆర్(Minister KTR) గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి...
ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)పై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...