వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయలేకపోతున్నారు.. ముఖ్యంగా ఇప్పుడు ఆయన టీడీపీలో ఉంటే పార్టీ తరపున ఆయనకు ఎలాంటి ఉపయోగం లేదు అని తేలిపోయింది.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...