ఉమ్మడి రాష్ట్రంలో బిసి కమిషన్ కమిషన్ సభ్యులుగా పనిచేసిన వకులాభరణం కృష్ణమోహన్ రావు హటాత్తుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన మీద మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునారెడ్డి తీవ్రంగా...
మాజీ బిసి కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణ మోహన్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం ఉదయం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంగిలిమెతుకుల జీవితం కృష్ణమోహన్ ది...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...