ఇప్పటి వరకు తెలుపు, నీలి రంగులో ఉన్న కనిపించే వందే భారత్ ట్రైన్స్(Vande Bharat Express) ఇప్పుడు కాషాయ రంగులో కూడా దర్శనమివ్వనున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెన్నైలోని రైల్వేస్...
ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో భారీ చోరీ జరిగింది. వందేభారత్ రైలు ఎక్కుతున్న ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. ఆ బ్యాగులో 10...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) వందేభారత్ రైలును ప్రధాని మోదీ(PM Modi) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మోదీ పక్కన గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మంత్రి తలసాని...
చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఆ జట్టుకు పాకిస్థాన్ హాకీ...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) సమావేశంలో బుధవారం సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో...