కేంద్రంమంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టారు... ఇందులో పలు రంగాలకు కేటాయింపుల గురించి తెలియచేశారు..కేంద్రం బడ్జెట్ లో విద్యార్దులకు విద్యారంగానికి గుడ్ న్యూస్ చెప్పింది.. దేశంలో విద్యావ్యవస్దలో చాలా మార్పులు...
నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతోంది, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రవేశ పెట్టారు మరి బడ్జెట్ లో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...