మలయాళం ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ లో అదరగొట్టే ఆఫర్లు సొంతం చేసుకుంటోంది, అంతేకాదు ఆమెకి వరుస పెట్టి ఛాన్సులు కూడా ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.. ఆమె ఎవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్...
అమరావతిలో వరుస అరెస్టుల పర్వం..... అధికారులు రైతులతో పాటు బడాబాబుల గెండెల్లో నూ రైళ్లు పరిగెత్తిస్తోంది... అప్పట్లో అమరావతి రాజధానికాగానే అందినంతవరకు దోచుకున్న అధికారుల భాగోతాన్ని సీఐడీ అధికారులు బయట పెడుతుండటంతో కొందరు...
కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశారని ఎలక్షన్ల తర్వాత ఏపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి......
రైతులు తమ పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వ్యవస్థకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు ఎంపీ విజయాసియిరెడ్డి. డ్వాక్రా ఉత్పత్తులను వాల్ మార్ట్ ద్వారా ప్రపంచమంతా విక్రయిస్తామని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...