అధికారంలో ఉన్నా లేకున్నా తమదంగా ఒకేదారి అన్నట్లు టీడీపీకీ చెందిన కొందరు నేతలు నిరూపించుకుంటున్నారు... అంతేకాదు వారు టీడీపీలో భజన బృందంలా తయారు అయ్యారని అంటున్నారు... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై అందరూ యుద్దం చేస్తున్నారు, ఇక పెద్ద ఎత్తున ఈ విపత్తు నుంచి రక్షించుకునేందుకు అన్నీ దేశాలు ముందుకు సాగుతున్నాయి, దాదాపు విదేశీ ప్రయాణాలు ఎక్కడా జరపడం లేదు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...