పెళ్లి నేపథ్య కథతో తీసిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'. ఊహలు గుసగుసలాగే, ఛలో లాంటి ప్రేమకథ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో లవర్బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నాగశౌర్య. అభినయప్రధాన పాత్రలతో కథానాయికగా...
దసరా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు థియేటర్ల వైపు క్యూ కడుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...