తాత్కాలిక సంబంధాలు పెట్టుకుంటూ కొంతమంది పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు... చివరకు హత్యలు ఆత్మహత్యలకు సైతం వెనకాడకున్నారు... తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది... ఒక మహిళ భర్త ఉండి కూడా వేరే...
పచ్చని సంసారంలో అక్రమసంబంధాలు చిచ్చుపెడుతున్నాయి... అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే ఉద్దేశంతో భార్యను లేదా భర్తను ప్లాన్ వేసి హత్య చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది
ఇందరు దంపతులు ఒక జిల్లాలో జీవిస్తున్నారు.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...