టీడీపీ యువనేత చేపట్టిన లోకేశ్ యువగళం(Yuvagalam) పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించిన లోకేశ్ తన పాదయాత్రను ముగించారు. ఇవాళ ఉదయం గాజువాక నియోజకవర్గం...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...