Tag:vehicles

Breaking: వాహనదారులకు షాక్..భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

సామాన్యుల నెత్తిపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో నానా తంటాలు పడుతున్నారు. ఇది చాలదా అన్నట్టు చమురు సంస్థలు వాహనదారులకు షాక్ ఇచ్చాయి. ఐదు నెలల నుండి...

వాహనదారులకు గుడ్ న్యూస్..సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇక నేరం కాదు!

బండి తీసుకొని బయటికి రావడమే ఆలస్యం. ఏ సందులో నిలబడి ట్రాఫిక్ పోలీసులు ఏ రకంగా ఫైన్లు వేస్తారోననే గుబులు ప్రతి వాహనదారుడికీ ఉంటుంది. చాలా సార్లు చిన్న చిన్న కారణాలకు కూడా...

మరో ఘనత సొంతం చేసుకున్న రిలయన్స్‌..!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌).. గత అయిదేళ్లలో దేశంలోనే అత్యంత అధికంగా సంపద సృష్టించిన కంపెనీగా ఘనత సాధించింది.. 2016-21లో ఏకంగా రూ.9.6 లక్షల కోట్ల సంపదను జత చేసుకుంది. దీంతో 2015-19లో తానే నెలకొల్పిన...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు వాపస్..!

తెలంగాణ: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలను ట్రాఫిక్ పోలీస్‌ శాఖ బుధవారం తిరిగి ఇచ్చేస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహనాలను సీజ్‌ చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే....

ఏపీ వాహనదారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

ఏపీ వాహనదారులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీతో ఏపీలోనూ పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ పై రూ.1.51, డీజిల్‌పై రూ....

వాహనదారులకు మళ్లీ షాక్..పెట్రో ధరలు పైపైకి..

దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం కూడా చమురు ధరలను మరోసారి పెంచుతూ సంస్థలు...

వాహనదారులకు అలర్ట్- హైదరాబాద్ లో అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలోని అరాంఘర్‌ నుంచి పురానాపూల్‌ వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్‌పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే...

నడకతో బోలెడు లాభాలు..మీరు తెలుసుకోండి?

నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైనంత ఎక్కువ దూరం నడిస్తే మంచిది అని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి చిన్న పనికి వాహనాలను వాడుతుంటాం....

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...