మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు సామాన్యుడు విలవిలలాడుతుంటే..అది చాలదా అంటూ మరోసారి ఇందన ధరలు పెంపు అంటూ...
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆంక్షలు కూడా...
కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్స్ వాహనదారులకి చాలా ఉపయోగపడనున్నాయి.అక్టోబర్ 1 నుంచి రవాణాశాఖ కొత్త రూల్స్ తీసుకువచ్చింది...కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ను నోటిఫై చేసింది.
ఇకపై వాహనదారులు...
బైక్ కారు ఏ వాహనం నడిపేవారు అయినా జాగ్రత్తలు తీసుకోవాలి, బైక్ పై హెల్మెట్ ఇద్దరూ ధరించాలి, కారుసీటు బెల్ట్ ధరించాలి ఇది పక్కాగా అమలు చేస్తున్నారు దేశంలో,వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం...
చాలా మంది బైకు కారు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా ? అయితే ఇక మీకు జరిమానాలు శిక్షలు కూడా పడతాయి. కేంద్రం తాజాగా ఇచ్చిన రూల్స్ అన్నీ పాటించాలి అని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...