వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయ(Vemulawada Temple) అభివృద్ధి కోసం రూ.76కోట్ల నిధులు ప్రకటిస్తూ సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో...
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాకతో వేములవాడ పట్టణాభివృద్ధి పరుగులు పెట్టడం ప్రారంభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు....
వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.127.65 కోట్ల నిధులను మంజూరు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...