వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయ(Vemulawada Temple) అభివృద్ధి కోసం రూ.76కోట్ల నిధులు ప్రకటిస్తూ సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో...
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాకతో వేములవాడ పట్టణాభివృద్ధి పరుగులు పెట్టడం ప్రారంభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు....
వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.127.65 కోట్ల నిధులను మంజూరు...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...