బుల్లితెర మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం యాంకరింగ్ లో టాప్ పొజీషన్ లో ఉన్నాడు... వివిధ షోలకు యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రదీప్ బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా...
తెలుగుచిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ కమెడియన్ అలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవలే సమావేశం అయిన సంగతి తెలిసిందే... ఇప్పుడు ఈ సమావేశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి... 2019 ఎన్నికల...
అసలు చెలామణిలో లేని నాణాలు ఐదు పైసలు, మన వారికి చిన్నతనంలో కూడా కొందరు మాత్రమే వాడి ఉంటారు.. ఎప్పుడో ఇవి వాడుక ఆగిపోయింది, అయితే ఇప్పుడు ఈ ఐదు పైసలు ఉన్నవారు...
మనం మార్కెట్లోకి వెళ్లిన సమయంలో పండ్లు కొంటే ఆ నిగనిగలాడే పళ్లకి పైన స్టిక్కర్లు ఉంటాయి, అయితే ఆస్టిక్కర్లు చూసి ఏమైన ప్రముఖ ఫార్మ్ నుంచి వచ్చి ఉంటాయి. అందుకే వారి బ్రాండ్...
ముంబైలో దారుణంగా వర్షాలు పడుతున్నాయి, కుంభవృష్టి కురుస్తోంది, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజా రవాణా అస్తవ్యస్థమైంది.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, లోతట్టు ప్రాంతాలు...
కోస్తాలో కాపు సామాజిక వర్గానికి కులదైవంగా ఎదిగిన మాజీ మంత్రి కాపు ఉద్యమనేత మద్రగడ పద్మనాభం కొద్దికాలంగా సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి... టీడీపీ సర్కార్ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ల...
ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది... ఏపీలో 11 జిల్లాలు కరోనా దాటికి హాట్ స్పాట్ లుగా మారాయి... రోజుకు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి... కానీ...
ఏపీ సర్కార్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు... ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను జే టాక్స్ కోసం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...