ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు... ఎవరైనా పార్టీ గీత దాటితే సహించేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు...
తాజాగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...