Tag:VIJAYAWADA

వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్‌ఓ.. సీరియస్ అయిన సర్కార్

వరద సహాయక చర్యలు తమ వీధిలో అందలేదని ప్రశ్నించినందుకు బాధితులపై వీఆర్ఓ జయలక్ష్మీ చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా సదరు బాధితులకు దుర్భాషలాడారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో...

ఉచిత బస్సులు ప్రకటించిన చంద్రబాబు

Free Bus Service | బెజవాడలో వరద సహాయక చర్యలను సీఎం చంద్రబాబు మరింత ముమ్మరం చేశారు. ఎక్కడిక్కడ సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షించాలని, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని...

5 రోజుల్లో 10 లక్షల మందికి ఆహారం.. సీఎం సహకారంతోనే సాధ్యం: వంశీదాస

వరద బాధితులకు అందించిన సహాయంపై అక్షయపాత్ర(Akshaya Patra) విజయవాడ, గుంటూరు అధ్యక్షుడు వంశీదాస ప్రభు మాట్లాడారు. ఐదు రోజుల్లో తాము 10 లక్షల మందికి ఆహారం అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. దివీస్...

ఇప్పుడెందుకు వచ్చారు.. బొత్సకు వరద బాధితుల ఝలక్

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు వరద బాధితులు భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వరద బాధితులు బొత్సను...

2,100 మందితో బురద తొలగింపు: చంద్రబాబు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వరదల కారణంగా చేరిన బురద తొలగింపును యుద్దప్రాతిపదికన చేపడుతున్నట్లు చంద్రబాబు(Chandrababu) వెల్లడించారు. సహాయక చర్యల గురించి ఆయన విజయవాడ(Vijayawada)లో మాట్లాడుతూ కీలక...

ఏపీలో కూడా హైడ్రా మాదిరి చర్యలు కావాలి: షర్మిల

విజయవాడ వరద ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) ఈరోజు పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిన సహాయం గురించి కూడా ఆరా తీశారు....

వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం..

ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan). వారిని ఆదుకోవడానికి తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ...

అమరావతి సేఫ్.. అవన్నీ ఫేక్: మంత్రి నిమ్మల

విజయవాడలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ముంపు ప్రాంతమైన అమరావతి కూడా నీట మునగనుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...